పోస్ట్‌లు

గోసంగి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజేష్ జన్నారపు ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక

చిత్రం
  గోసంగి సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక జన్నారపు రాజేష్ గోసంగి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆదేశాల మేరకు,ఖానాపూర్ మండల కమిటీ అధ్యక్షుడు:- దండు సతీష్,ప్రధాన కార్యదర్శి:- కుచనపెల్లి త్రివెందర్ గార్ల ఆధ్వర్యం లో ఈ రోజు గోసంగి సంక్షేమ సంఘం,నిర్మల్ జిల్లా కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు:- సార్ల సురేష్ గారు ఉప అధ్యక్షులు:-గజ్జి రాములు, అంకమల్ల జీవన్, సలికె సురేష్ గారు గౌరవ అధ్యక్షులు:- జన్నారపు రాజేష్,నేరెళ్ళ సత్యనారాయణ గారు ప్రధాన కార్యదర్శి:- మొనూగూరి నవీన్ గారు కోశాదికారి:-దాసరి ప్రవీణ్ గారు ప్రచార కార్యదర్శి:-  కుచనపెల్లి శ్రావణ్ గారు సలహా మండలి:- శనిగారపు పోషన్న,కత్తెర పాక రాజశేఖర్,దాసరి శ్రీనివాస్,సొన్నాయిల నరేష్,సుంకరిపెళ్లి సురేష్,అల్లే రాజేశ్వర్,దాసరి రమేష్,బెక్కం లింగన్న (టీచర్)సొన్నాయిల అంజన్న,కత్తెర పాక గంగాధర్, అంకమల్ల గంగారాం గారు కార్య వర్గ సభ్యులు:-శనిగారప రాజేందర్,బెక్కేం గంగన్న, కొండ ప్రశాంత్, కుచనపెళ్లి రాజ్ కుమార్,అల్లే చంద్ర మోహన్ గార్లని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.